వాస్కోడిగామా పాట్నా ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఉత్తర్ ప్రదేశ్లోని బండా సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. పట్టా విరగడంతో రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది.
Published Fri, Nov 24 2017 10:17 AM | Last Updated on Wed, Mar 20 2024 12:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement