సంక్షేమ పథకాలను పార‍్టీలకు అతీతంగా అందిస్తాం | YS Jagan Mohan Reddy start campaign from Narsipatnam | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 17 2019 3:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లా నుంచే వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమర భేరీ మోగింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నర్సీపట్నం వేదికగా రాష్ట్రంలోనే తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నర్సీపట్నం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి లేని పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement