తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడింది | Rahul Gandhi Speech In Bhainsa Meeting | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడింది

Published Sat, Oct 20 2018 5:29 PM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM

దేశం మొత్తం అంబేద్కర్‌ బాటలో నడుస్తుంటే ఆయన పేరెత్తడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టపడటం లేదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వ పథకానికి అంబేద్కర్‌ పేరు పెట్టలేదన్నారు. కేసీఆర్‌కు అంబేద్కర్‌ పేరు నచ్చలేదని, అందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఆయన పేరు తీసేశారని తెలిపారు. ఇది అంబేద్కర్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement