భారత్ పేసర్ల దెబ్బకు బంగ్లా విలవిల | Bangladesh Bundled For 150 Against India | Sakshi
Sakshi News home page

భారత్ పేసర్ల దెబ్బకు బంగ్లా విలవిల

Nov 14 2019 4:10 PM | Updated on Mar 21 2024 8:31 PM

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లకు దెబ్బకు బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. గురువారం తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్‌ మోస్తరు పోరాటం మినహాయిస్తే ఆద్యంతం భారత్‌దే పైచేయిగా నిలిచింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు  సాధించగా, అశ్విన్‌, ఇషాంత్‌, ఉమేశ్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. 

Advertisement
 
Advertisement
Advertisement