అన్ని ఫార్మట్లలో కలిపి అలవోకగా 50 శతకాలు సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో శతకం సాధించాడు. శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్ట్ భారత తొలి ఇన్నింగ్స్ మూడు రోజు ఆటలో 130 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 19వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్గా కోహ్లి గుర్తింపు పొందాడు.
Published Sun, Nov 26 2017 11:22 AM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement