‘ఏపీ ప్రయోజనాలు కోసం మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి’ | Dharmana Krishna Das Comments: YSRCP Bus Yatra At Palasa | Sakshi
Sakshi News home page

‘ఏపీ ప్రయోజనాలు కోసం మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి’

Nov 5 2023 12:44 PM | Updated on Feb 3 2024 4:58 PM

Dharmana Krishna Das Comments: YSRCP Bus Yatra At Palasa - Sakshi

బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా టెక్కలిలో కృష్ణదాస్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు.

ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది. అండగా జగనన్న ఉన్నారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మళ్లీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి’’ అని కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు.
చదవండి: ‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement