సుధాకర్ రెడ్డి హత్య కోణంలో కొత్త ట్విస్ట్ | New Twist in Nagar kurnool Sudhakar Reddy Murder Case | Sakshi
Sakshi News home page

Dec 12 2017 3:33 PM | Updated on Mar 20 2024 2:08 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్‌ కర్నూల్‌ సివిల్‌ కాంట్రాక్టర్‌ సుధాకర్ రెడ్డి హత్య కోణంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజేశ్‌ను మటన్‌ సూప్‌ అడ్డంగా పట్టించింది. కాగా యాసిడ్‌ దాడి గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది తమ కుమారుడు సుధాకర్ రెడ్డి కాదని మొదటి నుండే అతని కుటుంబసభ్యులు అనుమానిస్తూ వచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement