వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు | TDP Leaders Grudge on YSRCP Counting Agents | Sakshi

వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు

May 17 2019 2:30 PM | Updated on Mar 21 2024 11:09 AM

మరోవైపు గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ హరికృష్ణపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. హరికృష్ణ తోటలో బోర్‌ను సీజ్‌ చేయాలంటూ టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement