అనంతగిరి మండలంలో పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో బుధవారం 500 కేజీల గంజాయి పట్టుబడింది. ఓ మినీ వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతగిరిలో 500 కేజీల గంజాయి పట్టివేత
Published Wed, Feb 3 2016 1:16 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement