చంద్రబాబు వద్దకు కర్నూలు పంచాయితీ | akhila priya, subbareddy fight finally enters in chandrababu court | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వద్దకు కర్నూలు పంచాయితీ

Published Sat, Jun 17 2017 9:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

చంద్రబాబు వద్దకు కర్నూలు పంచాయితీ

చంద్రబాబు వద్దకు కర్నూలు పంచాయితీ

అమరావతి: కర్నూలు పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. మంత్రి అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటుచేసిన విషయం తెలిసిందే. అఖిలప్రియ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాలలోని కౌన్సిలర్లతో ఆయన ఇప్పటికే సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలంటూ సుబ్బారెడ్డి వారిని కోరారు. ఈ విబేధాల నేపథ్యంలో జిల్లా నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించారు. శనివారం ఆయన సమక్షంలోనే ఈ కర్నూలు పంచాయితీని పరిష్కారించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement