కరువు కాటకాల్లో అనంత రైతులు: మంత్రి | anantapur farmers are in acute starvation, says minister kamineni | Sakshi
Sakshi News home page

కరువు కాటకాల్లో అనంత రైతులు: మంత్రి

Mar 2 2015 6:33 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కృషి చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కృషి చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అనంతపురం జిల్లా రైతులు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారని, వాళ్లను ఆదుకుంటామని ఆయన చెప్పారు.  అనంతపురంలో ఎయిమ్స్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement