అనంతపురం జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక దీక్షకు మద్దతుగా పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు గురువారం దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుంట్ల శంకరనారాయణ తదితర నేతలు పాల్గొన్నారు.
జగన్ కు మద్దతుగా గోరంట్లలో
Published Thu, Oct 8 2015 2:53 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement