పాడేరు - పెద్దబయలు రహదారిపై మఠం జంక్షన్ వద్ద 265 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని వ్యాన్లో తౌడు సంచుల మధ్య దాచి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పాడేరు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
265 కేజీల గంజాయి పట్టివేత
Published Wed, Nov 25 2015 6:14 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement