లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై కేసులు | Cases Registered On Lockdown Violation Of Rule | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై కేసులు

Published Sun, Jun 7 2020 4:16 PM | Last Updated on Sun, Jun 7 2020 4:21 PM

Cases Registered On Lockdown Violation Of Rule - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలో లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై  పోలీసులు చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా షాపులను తెరిచిన దుకాణదారులు, ఇతర వ్యక్తులపై 28 కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై 800 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి అపరాధ రుసుములు విధించడంతో పాటు, 13 వాహనాలను సీజ్‌ చేశారు.

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్‌ చేయడంతో పాటు  రూ.8,160 నగదు, లిక్కర్‌ బాటిళ్లు, నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement