అనంతపురం: చంద్రబాబునాయుడు ఎప్పుడు సీఎం అయినా ఆంధ్రప్రదేశ్కి కరువేనని కాంగ్రెస్ నేతలు తులసీరెడ్డి, శైలజానాథ్, రవిచంద్రారెడ్డిలు అన్నారు. చంద్రబాబు నాయుడు, కరువు కవలపిల్లలని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఏపీ కరువుతో అల్లాడుతున్నా బాబు విహారయాత్రల్లో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు.
ఈ నెల 23న ప్రకాశం బ్యారేజీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ నేతలు తులసీరెడ్డి, శైలజానాథ్, రవిచంద్రారెడ్డిలు తెలిపారు.
'చంద్రబాబు, కరువు.. కవలలు'
Published Fri, May 13 2016 8:23 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement