కాంగ్రెస్ది చారిత్రక తప్పిదం: వెంకయ్య | congress, aam aadmi party alliance historical mistake, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ది చారిత్రక తప్పిదం: వెంకయ్య

Published Mon, Jan 13 2014 1:49 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

కాంగ్రెస్ది చారిత్రక తప్పిదం: వెంకయ్య - Sakshi

కాంగ్రెస్ది చారిత్రక తప్పిదం: వెంకయ్య

నెల్లూరు: ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఆమ్ ఆద్మీ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

తమ పార్టీలో చేరేందుకు భారీ సంఖ్యలో నాయకులు,  కార్యకర్తలు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. మోడీ ప్రధాని కావాలని దేశమంతా కోరుకుంటుందని అంతకుముందు వెంకయ్య అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే సత్తా ఉన్న నరేంద్ర మోడీ ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement