గజపతిపురం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం దత్తరాజుపాళెంలోని పొనలి జంక్షన్లో సోమవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందాడు. చీపురుపల్లిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణమూర్తినాయుడు(30) రహదారిపై విగతజీవుడై పడి ఉండటాన్ని స్థానికులు సోమవారం ఉదయం గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున వాహనం ఢీకొని మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
Published Mon, Oct 12 2015 11:31 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement