తప్పిన వాయుగుండం ముప్పు | cyclone threat washed out in andhrapradesh | Sakshi
Sakshi News home page

తప్పిన వాయుగుండం ముప్పు

Published Sat, Nov 5 2016 10:59 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

తప్పిన వాయుగుండం ముప్పు

తప్పిన వాయుగుండం ముప్పు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వాసులను కలవరపెడుతున్న వాయుగుండం ముప్పు తొలిగిపోయింది. నిన్న(శనివారం) అర్ధరాత్రి విశాఖకు ఈశాన్యంగా 160 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం బంగ్లాదేశ్ దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతోంది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement