ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలి: దేవినేని ఉమ | Devineni Uma criticises Telangana Government on EMCET | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలి: దేవినేని ఉమ

Published Mon, Aug 4 2014 6:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలి: దేవినేని ఉమ

ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలి: దేవినేని ఉమ

విజయవాడ: ఎంసెట్ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పు చూసైనా తెలంగాణ సర్కార్ కళ్లు తెరవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ అన్నారు. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌తో ఆడుకోవడం తగదని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సూచించారు. 
 
తెలంగాణ ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 371 (డి) ప్రకారం పదేళ్లపాటు అమలులో ఉంటుందనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి దేవినేని ఉమ గుర్తు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement