తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Devotees rush is normal | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Mon, Mar 9 2015 6:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, కాలినడకన భక్తులకు 3గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100,రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్‌మెంట్లు నిండాయి.  
 
 సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
 గదుల వివరాలు:
 ఉచితగదులు-67ఖాళీగాఉన్నాయి.
 రూ.50గదులు-12ఖాళీగాఉన్నాయి.
 రూ.100 గదులు-ఖాళీగా లేవు
 రూ.500గదులు-ఖాళీగా లేవు
 
 ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం : 125 ఖాళీగా ఉన్నాయి.
 సహస్ర దీపాలంకరణ సేవ - 17 ఖాళీగా ఉన్నాయి  
 వసంతోత్సవం - 113 ఖాళీగా ఉన్నాయి  
 సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement