
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, కాలినడకన భక్తులకు 3గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100,రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 22 కంపార్ట్మెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు:
ఉచితగదులు-67ఖాళీగాఉన్నాయి.
రూ.50గదులు-12ఖాళీగాఉన్నాయి.
రూ.100 గదులు-ఖాళీగా లేవు
రూ.500గదులు-ఖాళీగా లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం : 125 ఖాళీగా ఉన్నాయి.
సహస్ర దీపాలంకరణ సేవ - 17 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 113 ఖాళీగా ఉన్నాయి
సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ