తిరుమలలో తగ్గిన భక‍్తుల రద్దీ | devotees rush normal at tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక‍్తుల రద్దీ

Published Tue, Jan 10 2017 8:10 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

తిరుమలలో తగ్గిన భక‍్తుల రద్దీ - Sakshi

తిరుమలలో తగ్గిన భక‍్తుల రద్దీ

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ‍్వరస్వామి దర‍్శనార‍్థం వచ్చిన భక‍్తుల సంఖ‍్య మంగళవారం ఉదయం స్వల్పంగా ఉంది. చలి ఎక్కువగా ఉండడంతో భక‍్తులు చాలా ఇబ‍్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి సర‍్వదర‍్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర‍్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీనివాసుని 87,477 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement