
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 6 కంపార్లుమెంట్లు నిండాయి. కాగా, సోమవారం స్వామివారిని 56,073 మంది భక్తులు దర్శించుకున్నారు.
గదుల వివరాలు: ఉచిత గదులు - 18 రూ.50 గదులు - 100 రూ.100 గదులు-14 రూ.500 గదులు-8ఖాళీగా ఉన్నారుు
ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 146 సహస్ర దీపాలంకరణసేవ - 130 వసంతోత్సవం - 66 ఖాళీగా ఉన్నాయి
మంగళవారం ప్రత్యేక సేవ: అష్టదళ పాదపద్మారాధన