తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Devotees rush reduced in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Mon, Jan 23 2017 8:17 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఒక కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

శ్రీవారిని ఆదివారం 79,137 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ. 2.33 కోట్ల వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement