కెసిఆర్ నుంచి సీమాంధ్రకు విముక్తి | Dokka thanks to Sonia Gandhi | Sakshi
Sakshi News home page

కెసిఆర్ నుంచి సీమాంధ్రకు విముక్తి

Published Mon, Mar 31 2014 2:51 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

డొక్కా మాణిక్యవరప్రసాద్ - Sakshi

డొక్కా మాణిక్యవరప్రసాద్

హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు(కెసిఆర్) నుంచి సీమాంధ్రను విముక్తి చేసినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి  మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను సీమాంధ్రులు దోచుకున్నారనే విమర్శలు ఇకపై కేసీఆర్ నుంచి ఉండవన్నారు.

తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. గుంటూరు జిల్లా  తాడికొండ మినహా జిల్లాలో మరెక్కడైనా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు  డొక్కా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement