మహబూబ్నగర్: జిల్లాలోని అచ్చంపేట జెఎంజె స్కూల్ సమీపంలో రోడ్డు రక్తసిక్తమైంది. ఈ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. వాటర్ ట్యాంక్, ఆటో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
మృతులను భూత్పూర్ మండలం అవిస్తాపూర్ వాసులుగా గుర్తించారు.
వాటర్ ట్యాంక్-ఆటో ఢీకొని అయిదుగురి మృతి
Published Thu, Feb 6 2014 8:26 AM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM
Advertisement
Advertisement