విశాఖ: నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని హుకుంపేట మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో గురువారం చోటుచేసుకుంది. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నాటుపడవ బోల్తా, ఐదుగురు మహిళలు గల్లంతు
Published Thu, Dec 4 2014 7:27 PM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM
Advertisement
Advertisement