రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి | four dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Published Tue, Apr 14 2015 8:01 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

four dies in road accident

గుంటూరు: ఆటోను లారీ ఢీకొన్న సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతల పూడి గ్రామ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

వల్లభాపురానికి చెందిన ఆటో తెనాలి నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement