డొంకరాయిలో గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం | Gang rape on Tribal woman | Sakshi
Sakshi News home page

డొంకరాయిలో గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం

Published Sun, Nov 3 2013 5:26 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

Gang rape on Tribal woman

విశాఖపట్నం: విశాఖ జిల్లా సరిహద్దులలో గిరిజన వివాహిత యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.   డొంకరాయి గ్రామంలో ఈ దారుణం జరిగింది. గిరిజన యువతిని కొందరు మభ్యపెట్టి మద్యం మత్తులో అత్యాచారం చేశారు.  

గత నెల 27న జరిగిన ఈ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement