'రాయలసీమకు 80 టీఎంసీలు కేటాయించాలి' | government must release 80 tmc water to rayalaseema | Sakshi
Sakshi News home page

'రాయలసీమకు 80 టీఎంసీలు కేటాయించాలి'

Published Sat, Feb 28 2015 4:06 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

'రాయలసీమకు 80 టీఎంసీలు కేటాయించాలి' - Sakshi

'రాయలసీమకు 80 టీఎంసీలు కేటాయించాలి'

పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లో కలపాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది.

అనంతపూర్ టౌన్: పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లో కలపాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీల నికర జలాలను రాయలసీమకు కేటాయిస్తూ ప్రభుత్వం వెంటనే ఒక జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని 12 నెలల్లో పూర్తి చేయాలన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 12, 13 తేదీల్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అఖిలపక్షం తెలిపింది. ఈ అఖిల పక్ష సమావేశంలో సీపీఐ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement