ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులు | Human rights commission gives notices to Andhra pradesh CS and DGP | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులు

Published Tue, Mar 10 2015 5:28 PM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

తూర్పు గోదావరి జిల్లాలో హోంమంత్రి చినరాజప్ప బంధువునని చెప్పుకుని అవినాష్ చేసిన ఆగడాలపై రాష్ట్ర మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తహం చేసింది.

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో హోంమంత్రి చినరాజప్ప బంధువునని చెప్పుకుని అవినాష్ చేసిన ఆగడాలపై రాష్ట్ర మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తహం చేసింది. పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాలను చూసిన మానవ హక్కుల సంఘం దీనిని సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఏపీ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, డీజీపీలకు మంగళవారం నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీచేసింది. ఏప్రిల్ ఆరోతేదీలోగా నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల సంఘం వారందరికి సూచించింది.  

(చదవండి::  ఇదేందప్పా.. రాజప్పా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement