
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా జేఎస్వీ ప్రసాద్
సాక్షి, తిరుమల: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా రాష్ట్ర దేవాదాయ (రెవె న్యూ) శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 7.15 బంగారు వాకిలిలో స్వామివారి ముందు టీటీడీ ఈవో సాంబశివరావు ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.