కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా | krishna water dispute is postponed to april 29 | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా

Published Fri, Mar 27 2015 11:46 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా - Sakshi

కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా నలుగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును  ఏప్రిల్ 29 వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతే కాకుండా జలవివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించొద్దని కోర్టు ఈ సందర్భంగా మూడు రాష్ట్రాలకూ హితవు పలికింది. ఎక్కువ వాయిదాలు కోరకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని  సూచించింది. అయితే గెజిట్ లో తమ  వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement