బీచ్‌కు వెళ్లిన మెడికోలు మృతి | MediCo's death on the beach | Sakshi
Sakshi News home page

బీచ్‌కు వెళ్లిన మెడికోలు మృతి

Dec 16 2015 8:03 PM | Updated on Sep 2 2018 4:48 PM

స్నేహితులతో కలిసి సరదాగ బీచ్‌కు వెళ్లిన ఇద్దరు మెడికోలు నీటి మునిగి మృతిచెందారు.

స్నేహితులతో కలిసి సరదాగ బీచ్‌కు వెళ్లిన ఇద్దరు మెడికోలు నీటి మునిగి మృతిచెందారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలోని మత్స్యలేసం వద్ద బుధవారం చోటుచేసుకుంది. రిమ్స్‌లో చదువుతున్న పది మంది మెడికోలు ఈ రోజు బీచ్‌లో సరదాగ గడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు నీట మునిగి మృతిచెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విశాఖపట్నానికి చెందిన అనిల్‌చంద్ర(21), సందీప్(21)లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement