‘పాఠశాల’ ఘటనపై మంత్రి సీరియస్ | minister serious on 'School ' incident | Sakshi
Sakshi News home page

‘పాఠశాల’ ఘటనపై మంత్రి సీరియస్

Nov 25 2015 6:09 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా గుర్రంకొండలో పాఠశాల ఘటనపై మంత్రి గంటా శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా గుర్రంకొండలో పాఠశాల భవనం పై కప్పు కూలి ఓ విద్యార్థి మృతిచెందడంతో పాటు.. మరో పది మంది విద్యార్థులకు గాయలైన ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. బాదితు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా విద్యాధికారికి సూంచించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement