ఏపీ భవన్‌కు చేరుకున్న స్పీకర్ నాదెండ్ల మనోహర్ | nadendla manohar moves to ap bhavan | Sakshi
Sakshi News home page

ఏపీ భవన్‌కు చేరుకున్న స్పీకర్ నాదెండ్ల మనోహర్

Published Fri, Dec 27 2013 7:06 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏపీ భవన్ కు చేరుకున్నారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏపీ భవన్ కు చేరుకున్నారు.  ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన ప్రక్రియ తీరుతెన్నులను తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఆ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు. ఆయనతో పాటు అసెంబ్లీ ఉన్నతాధికారుల బృందం కూడా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఏపీ భవన్ కు చేరుకున్నారు.శాసనసభను జనవరి 3 వ తేదీ వరకూ వాయిదా వేసిన స్పీకర్..  గతంలో జరిగిన విభజన ప్రక్రియ విధి విధానాలను తెల్సుకోనేందుకు ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement