గుంటూరు: ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి ఒకరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన అబ్బూరి లావణ్యగా గుర్తించారు.
అలబామాలోని ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో చదువుతున్న లావణ్య ప్రమాదవశాత్తు కొలనులో జారిపడి మృతి చెందింది. లావణ్య మృతితో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
అమెరికాలో నర్సరావుపేట యువతి మృతి
Published Fri, Apr 3 2015 6:39 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM
Advertisement
Advertisement