నెల్లూరు జిల్లా: నాయుడుపేట సమీపంలో వెన్నమాల వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కేశినేని ట్రావెల్స్ కు చెందిన బస్సు (AP16TB7600)బోల్తా పడింది.ఇందులో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులను వెంటనే దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
నెల్లూరు జిల్లా వెన్నమాల వద్ద రోడ్డు ప్రమాదం
Published Sun, Jan 18 2015 7:59 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement