రూ.9 కోట్ల పురుగుల మందులు పట్టివేత | Pesticides worth Rs.9 crores seized | Sakshi
Sakshi News home page

రూ.9 కోట్ల పురుగుల మందులు పట్టివేత

Published Thu, Sep 3 2015 6:26 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

Pesticides worth Rs.9 crores seized

కర్నూలు : అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ. 9 కోట్ల విలువైన పురుగుల మందులను వ్యవసాయశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం శివారులోని కార్బైడ్ ఫ్యాక్టరీలో పురుగుల మందులను అక్రమంగా నిల్వ చేసి వాటిని కల్తీ చేసి అమ్ముతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వాటిని సీజ్ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement