మెళవాయి ఘటనలో మేనేజర్‌ అరెస్ట్ | Power contract company Manager arrested in anathapur Melavayi incident | Sakshi
Sakshi News home page

మెళవాయి ఘటనలో మేనేజర్‌ అరెస్ట్

Published Tue, Feb 7 2017 10:39 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

మెళవాయి ఘటనలో మేనేజర్‌ అరెస్ట్

మెళవాయి ఘటనలో మేనేజర్‌ అరెస్ట్

మడకశిర : అనంతపురం జిల్లా మెళవాయి ఘటనపై అధికారులు స్పందించారు. విద్యుత్ పనులు నిలిపివేయాలని కర్ణాటక సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.

(చదవండి : పరిహారమడిగితే వేలాడదీశారు! )

విద్యుత్‌ తీగలపై రైతులను వేలాడదీసిన కాంట్రాక్ట్‌ సంస్థ మేనేజర్‌ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పొలంలో చేపట్టిన 220 కేవీ విద్యుత్‌ స్తంభాల ఏర్పాటును అడ్డుకోబోయిన తండ్రీకొడుకులు నబీరసూల్, వన్నూర్‌సాబ్‌పై కాంట్రాక్టర్‌ అధికారులు అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కలెక్టర్ కోన శశిధర్‌‌, ఎస్పీ రాజశేఖర్‌బాబు ఇప్పటికే పూర్తి స్థాయి నివేదిక కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement