రోడ్డెక్కిన రైతన్నలు | Protests by farmers | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైతన్నలు

Published Wed, Mar 9 2016 10:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Protests by farmers

ఎండిపోతున్న పంటలను కాపాడాలంటే వెంటనే సాగు నీరు అందించాలని డిమాండ్ చే స్తూ.. రైతులు రోడ్డెక్కారు. అదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకం నీటిని కడెం ప్రధాన కాలువల ద్వారా పంటలకు మల్లించాలని డిమాండ్ చే స్తూ బుధవారం ఆందోళనకు దిగారు. మండలంలోని రైతులంతా కలిసి ఎత్తిపోతల వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement