నేడు తిరుమలలో శ్రీవారికి పుష్పయాగం | Pushpa Yaga Mahotsvam at Tirumala | Sakshi
Sakshi News home page

నేడు తిరుమలలో శ్రీవారికి పుష్పయాగం

Published Sun, Nov 10 2013 8:11 AM | Last Updated on Mon, Aug 20 2018 4:09 PM

Pushpa Yaga Mahotsvam at Tirumala

తిరుమలలో కొలువైన దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం నిర్వహిస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు టీటీడీ ఆదివారం వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్ననం 1.00 గంట నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగం జరుగుతుందని తెలిపింది.

 

పుష్పయాగం నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. దాదాపు 7 టన్నుల పుష్పాలను ఆ యాగానికి వినియోగించనున్నట్లు చెప్పింది. అయితే శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన  భక్తులతో తిరుమల పొటెత్తింది. ఉచిత దర్శనానికి 5 గంటలు,శ్రీఘ్ర దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement