రాజమండ్రి : ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి చిన్నపాటి జల్లులతో కూడిన వర్షం పడుతుంది. చల్లటి గాలుల మధ్య పుష్కరాలకు వచ్చిన భక్తులు స్నానమాచరిస్తున్నారు. చెదురు మదురు జల్లులు పడటంతో భక్తులు తడిసి ముద్దయ్యారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో చిరుజల్లులు
Published Sun, Jul 19 2015 9:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM
Advertisement
Advertisement