తహశీల్దార్ ఇంట్లో చోరీ | robbery in kuppam MRO home | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ ఇంట్లో చోరీ

Published Tue, Jan 26 2016 2:27 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలం హెచ్‌టీ రోడ్డులోని కుప్పం తహశీల్దార్ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది.

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం హెచ్‌టీ రోడ్డులోని కుప్పం తహశీల్దార్ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత పనుల నిమిత్తం అబ్దుల్ మునాఫ్ పొరుగూరు వెళ్లగా ఈ చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని వస్తువులంతా చిందరవందర చేశారు. స్థానికుల సమాచారాన్ని పోలీసులకు, యజమానికి చేరవేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement