లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చింతకొమ్మదిన్నె మండల పరిధిలో వైఎస్సార్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. కడప మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డిని(40) ద్విచక్ర వాహనంపై కడప నుంచి పులివెందుల వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Thu, Feb 25 2016 7:10 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement