తాళం వేసిన ఇంట్లో దోచుకెళ్లారు.. | theft in VINUKONDA | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో దోచుకెళ్లారు..

Published Wed, Feb 10 2016 11:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

theft in VINUKONDA

గుంటూరు జిల్లా వినుకొండ శ్రీనివాసనగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంట్లో ఉన్న రూ. 20 వేల నగదుతో పాటు 11 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement