తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీగా లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 11 కంపార్టుమెంట్లు నిండాయి.
శుక్రవారం ఉదయానికి అందిన సమాచారం:
ఉచిత గదులు- ఖాళీ లేవు
రూ.50 గదులు- ఖాళీ లేవు
రూ.100 గదులు- ఖాళీ లేవు
రూ.500 గదులు- ఖాళీ లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం: ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ సేవ: ఖాళీ లేవు
వసంతోత్సవం: ఖాళీ లేవు
శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం.
తిరుమల సమాచారం
Published Fri, May 29 2015 5:42 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement