తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 12 కంపార్లుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 14 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు-68 ఖాళీగా ఉన్నాయి.
రూ.50 గదులు-23 రూ.100 గదులు- 5 ఖాళీగా ఉన్నాయి.
రూ.500 గదులు-ఖాళీ లేవు
ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 69 సహస్ర దీపాలంకరణసేవ - 72
వసంతోత్సవం - 101 ఖాళీగా ఉన్నాయి.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published Sat, Jan 24 2015 6:44 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM
Advertisement
Advertisement