తిరుమల: తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించారు. శ్రీ వారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటడంతో, ప్రత్యేక వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. శ్రీ వారి దర్శనానికి 24 పడుతుంది. భక్తులు వాహన సేవలు వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
Published Mon, Jan 26 2015 7:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM
Advertisement
Advertisement