ఆర్తులు, దీనుల పాలిట రక్షకుడిగా ప్రభువైన యెహోవా ప్రియపుత్రునిగా ఏసుక్రీస్తు భువిపై అవతరించిన రోజు క్రిస్మస్. ఈ పర్వదినాన్ని నేడు జిల్లాలో అత్యంత భక్తిశ్రద్ధలతో.. ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. జిల్లాలోని అన్ని చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. గురువులు క్రీస్తు రాకను తెలిపే బైబిల్ సూక్తులు వినిపించారు.
నేడు క్రిస్మస్
Published Wed, Dec 25 2013 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement