పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామానికి చెందిన ఓ పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సింహాద్రి వెంకటేశ్వరరావు (50) మంగళవారం ఉదయం పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. పొగాకు విక్రయించినా అప్పులు తీరలేదన్న మస్తాపంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
పొగాకు రైతు ఆత్మహత్య
Published Tue, Sep 22 2015 11:58 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM
Advertisement
Advertisement